శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం. భక్తుల్లో ఆందోళన. PRAJA DHOOTHA BOSSJanuary 9, 2026011 views తిరుమల:తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున మార్గంలోని 400వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులను… Read more
సబ్ హెడ్: జి.ఓ. 36 అమలు చేయాలని డిమాండ్.. 2011 నుండి డివిడెండ్ చెల్లింపులపై పోరు. PRAJA DHOOTHA BOSSJanuary 9, 2026013 views విజయనగరం ;(ప్రజాదూత ప్రతినిధి):సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీనతను నిరసిస్తూ ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన బాట పట్టింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో విధులను బహిష్కరించి, రిలే నిరాహార… Read more
పదవ తరగతి విద్యార్థులకు ‘దివీస్’ భరోసా: రూ. 8.50 లక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ PRAJA DHOOTHA BOSSJanuary 9, 202608 views మధురవాడ: పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం. ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా చినగదిలి మండలం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో… Read more
పర్యాటక రంగ ప్రదాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ PRAJA DHOOTHA BOSSDecember 27, 2025070 views తాటిపూడిలో రెండో దశ బోట్ షికార్ ప్రారంభం… విజయనగరం, డిసెంబర్ 27; ప్రజాదూత ప్రతినిది : జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యాటక రంగానికి పునర్వైభవం… Read more
ANR కళాశాలకు నాగార్జున రూ.2కోట్ల విరాళం PRAJA DHOOTHA BOSSDecember 17, 20250165 views ప్రజా దూత ;ప్రతినిది :కృష్ణా జిల్లాలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేందుకు ఆయన రూ.2 కోట్లు ఉపకార వేతనాల కోసం విరాళంగా… Read more
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవం నిర్వహణ… PRAJA DHOOTHA BOSSSeptember 17, 20250325 views ఆంధ్ర విశ్వవిద్యాలయం, ప్రజా దూత ప్రతినిది :సెప్టెంబర్ 17: ఆంధ్ర విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్నేషనల్ మైక్రో ఆర్గానిజం డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే,… Read more
ఎక్సైజ్ కమీషనర్ గా రాహుల్ దేవ్ శర్మ కు అదనపు బాధ్యతలు prajadhootha-adminSeptember 16, 20250326 views Read more
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ చైర్మన్ గా తెలుగు తేజం ఇంజేటి శ్రీనివాస్ prajadhootha-adminSeptember 16, 20250304 views Read more
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్ PRAJA DHOOTHA BOSSSeptember 16, 20250358 views Read more